Tuesday 7 March 2017

ప్రజల చేతికి బ్రహ్మాస్రాలు

ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం మనది.
సవరణలు కూడా ఎన్నో ...
మారుతున్న కాలానికనుగుణంగా భారత ప్రజల
జీవితాలను మెరుగు పరిచేందుకు ఎన్నో
చట్టాలను
అమలులోకి తెచ్చిన ప్రభుత్వం
ఇప్పుడొక కొత్త బిల్లును తెచేందుకు
సమాయత్తమవుతోందట .
ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడిని నచ్చకపోతే
దించేసేఅధికారం ప్రజలకుఇవ్వబోతోందట.
అదే గనక జరిగితే ఏ రాజకీయ నాయకుడైన
ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని
చేయవలసిందే.
ప్రజలకు ఇదివరకే అందించబడిన
వజ్రాయుధం RTI
సమాచారహక్కు చట్టం, ఇప్పటికే చాలామట్టుకు
ప్రభావం
చూపెడుతోంది .దీనికి తోడు ఈ రీకాల్ చట్టం
కూడా వస్తే
వెధవ వేషాలు వేసే నాయకులను దించేసి ,
మంచి పరిపాలనాదక్షత కలిగిన నిజాయతీ కలిగిన
నాయకులను
గద్దేనేక్కించ వచ్చు.

No comments:

Post a Comment