Saturday 5 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 8

ఇక మాప్రయాణంలో చివరిదైన
మైసూరు... ముందుగా
చాముండేశ్వరి ఆలయానికి
బయలుదేరాం విపరీతమైన వర్షం...
మేం టూర్ బయలుదేరిన 2 వ రోజు
హుబ్లీ ధార్వాడ్ దగ్గర మొదలైన
వర్షం మైసూరు వరకు మమ్మల్ని
వదలలేదు. వర్షం పైగా ఆదివారం
హిల్ రోడ్
మొత్తం ట్రాఫిక్ జాం. ఐనా పోలీసు ల
తొందరగా నే క్లియర్
చేసారు. మహిషాసుర మర్ధిని
చాముండి అమ్మవారి దర్శనం
తొందరగా నే అయింది 100 రూ టిక్కట్
తో. తర్వాత మహారాజ పాలెస్
వెల్లాం. బయటకు వచ్చే సరికి 4.00
అయింది. ఆరోజు
భోజనం అప్పుడయ్యింది. ఇక
బృందావన్ గార్డెన్స్
బయల్దేరగానే మళ్ళీ ట్రాఫిక్ జాం
అన్నారు. అప్పటి కే 7.30 దాటడం
తో చేరుకోలేమని నిరుత్సాహంగానే
వెనుదిరిగి షాపింగ్ చేసుకొని
(రేట్లు మామూలు కంటే చాలా
ఎక్కువే) ఇంటిబాట పట్టాం 8 రోజు
టూర్ ముగించుకొని.

No comments:

Post a Comment